తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన సీఎంఆర్ షాపింగ్మాల్ను పట్టణంలోని సాగర్రోడ్డులో ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్క�
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల మొదలైతేనే రైతులు పంటలు సాగు చేసేవారు. లేకుంటే పడావు పెట్టేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు.
Private Bus: మిర్యాలగూడ వద్ద గురువారం రాత్రి ఓ ప్రయివేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమాన�
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
Minister Harish Rao | ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలకు అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం చెబుతున్నామని వ్యాఖ్యానించారు. నల్గగొండ జిల్లా మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని మహేశ్ స్పెషాలిటీ దవాఖానలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు సృష్టించిన విషయంపై సోమవారం జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ విచారణ చేపట్టారు.
ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద వాటిని న�
మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�