ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద వాటిని న�
మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�
మహిళ మెడలో గొలుసు అపహరించుక పోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్కు చెందిన మేకల
మండలంలోని పాల్తితండా, పలుగు గ్రామాల్లో శని, ఆదివారాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి రాత్రి 7,8 గంటల వరకూ కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని చింతపల్లిలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించ�
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం
మిర్యాలగూడ పట్టణంలోని పార్కులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. నిరాదరణకు గురై, కంపచెట్లతో నిండి ఉన్న పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించింది.
శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడింది. ఈ గ్రామంలో 371 ఇండ్లు ఉండగా.. గ్రామస్తులు బోగవిల్లి వెంకటరమణచౌదరిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన.. ఊర్లోని యు
CCS SI Vijay | మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నల్లగొడ : మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మంగళవారం పరిశీలించారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్ప�
నల్లగొండ : మిర్యాలగూడలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుకోట్ల తండా వద్ద బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బైక్పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయ
Miryalaguda | మిర్యాలగూడలో (Miryalaguda) రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పట్టణంలోని నందిపాడు నవనీత వైన్స్ వద్ద రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�