Nallagonda | ఇది హృదయ విదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించగా, తండ్రి షాక్కు గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరి మరణాలతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి ఆస్పత్రి పాలైంది. హృదయాన్న
సెజ్ ఏర్పాటకు సమ్మతించే ప్రసక్తే లేదు… ఏరియల్ సర్వే చేయడం విచారకరం… మిర్యాలగూడ: రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆలగడప పరిసర రైతులకు బరోసా ఇచ్�
మిర్యాలగూడ: రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మిర్యాల�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సమాజానికి 15శాతం రిజర్వేషన్లు కేటాయిం చడాన్ని హర్శిస్తూ పట్టణ గౌడ సంఘం నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ చిత�
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని ఆలగడప గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పరిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలిగించబోమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం అవంతీపురం వ్యవసా�
మిర్యాలగూడ టౌన్: నీతి ఆయోగ్, సీఎస్ఐఆర్ కేంద్ర పథకం ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఉచిత శానిటైజేషన్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు
మిర్యాలగూడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పదం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.15వ ఆర్థిక సంఘం జడ్పీటీసీ నిధుల నుంచి ప్�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానిక
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్క ర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డు హనుమాన్పేట కాలనీలో మున్సిపల్ చైర్మన్ తిరు�
మిర్యాలగూడ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు న
విద్యార్థులు నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండే బస్పాస్లు జారీప్రారంభం రోజునే బస్పాస్లు ఇవ్వడం పట్ల హర్షం మిర్యాలగూడ టౌన్: కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు అన్నీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనందున
మిర్యాలగూడ: బీజేపీ చేస్తున్న పాదయాత్ర అబద్ధపు యాత్ర అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమ వారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే సీఆర్ను స
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
మిర్యాలగూడ: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని ఆ దిశగానే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణం�