మిర్యాలగూడ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు న
విద్యార్థులు నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండే బస్పాస్లు జారీప్రారంభం రోజునే బస్పాస్లు ఇవ్వడం పట్ల హర్షం మిర్యాలగూడ టౌన్: కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు అన్నీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనందున
మిర్యాలగూడ: బీజేపీ చేస్తున్న పాదయాత్ర అబద్ధపు యాత్ర అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమ వారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే సీఆర్ను స
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
మిర్యాలగూడ: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని ఆ దిశగానే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణం�
మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కర�
మరో పది మందికి తీవ్రగాయాలు మృత్యువును జయించిన ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే �
దామరచర్ల: అంగవైల్యం అతని ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. అంగవైకల్యం శరీరానికేగాని మనసుకు కాదు అనుకొని ముందుకు సాగుతూ మంచి మెకానిక్గా పేరు తెచ్చుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడు నకిరేకంట�
మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖ�
రూ.5.30 కోట్లతో నిర్మాణం మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను �
డీఐజీ రంగనాథ్ | మహిళల భద్రతకు పోలీసుశాఖ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని డీఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆయన ప్రార