TRS Party | టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని ఆమనగల్ల�
మిర్యాలగూడ: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం రాగ్యానాయక్ వర్థంతి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ�
దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోల�
మిర్యాలగూడ: తెలంగాణా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగానే సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార�
మిర్యాలగూడ :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామాల్లో అమలవుతున్న పారిశుద్యంపై పౌరుల అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021సర్వేను
Nallagonda | తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపు�
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తు�
మాడ్గులపల్లి: ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు కోరారు. శనివారం మండల కేంద్రంలో జరిగ
మిర్యాలగూడ: తెలంగాణ విజయగర్జన సభను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమ�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన �
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకు లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్�