మాడ్గులపల్లి: ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు కోరారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు మోసీన్ఆలీ, మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నాయకులు శ్రీనివాసరెడ్డి, ఆర్జున్రెడ్డి, వేములపల్లి పీఎసీఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.