సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఈ నెల 19 నుంచి స్�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మరో ఆటో డ్రైవర్ మరణానికి కారణమైంది. ఆరు నెలలుగా ఆటోకు గిరాకీ లేక.. ఆటో ఫైనాన్స్కు ఈఎంఐ చెల్లించలేక ఆదివారం ఓ ఆటో డ్రైవర్ రైలు కింద పడి బలవన్మరణాని
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బైక్ మీద నుంచి కింద పడిపోయినట్టు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి ఖరీదైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇలా మంగళవారం ఒక్కరోజే ఐదు చోట్ల ఫోన్లను తస్కరించారు. మిర్యాలగూడలోని
Miryalaguda | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు(Goods train) కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు(Commit suicide )పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బస్సు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం దేవరకొండ ఆర్టీసీ డ�
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులపై హస్తం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు శనివారం హైద�
KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అప్పుడు ఆంధ్రాలో కలిపి తెలంగాణ ప్రజల్ని గోస పెట్టిందని, ఇప్పుడు అడ్డగోలు హామీలు ఇ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆడబిడ్డలు విజయతిలకం దిద్ది బస్సు యాత్రకు సాగనంపారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్ర
పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టార
నల్లగొండ జిల్లాలో రోడ్ షోకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో స్వల్పప్రమాదం చోటుచేసుకున్నది. బుధవారం నార్కట్పల్లి-అద్దంకి హైవే మీదుగా మిర్యాలగూడ పట్టణానికి వెళ్తుండగా
KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంత