తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో జిగేల్మని మెరిసిన మిర్యాలగూడ పట్టణంలో గత రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ పట్టణం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి
మిర్యాలగూడ టౌన్ రెడ్దికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంతో సహా 48 వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఖరారైంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమ�
వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్
Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మర�
TG High Court | మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది.
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ�
అన్నదాతలు అరిగోస పడి పండించిన పంటలను అమ్ముకునేందుకు మిల్ పాయింట్ల వద్దకు వెళ్తే వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ వానకాలం కోతలు ప్రారంభమైన నాటి నుంచి సన్న ధాన్యాన్ని రైస్ మి�
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ (Howrah Express) రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది.
గిరిజన యువకుడిని పోలీసుస్టేషన్లో పెట్టి అకారణంగా తీవ్రంగా కొట్టిన ఎస్ఐని వెనకేసుకు రావడమే కాకుండా.. అతడిని కాంగ్రెస్ గిరిజన నాయకులు కనీసం పరామర్శించలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు హాతీర�
మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో భారీ నగదు చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దొంగల నుండి రూ.66.50 లక్షలు, ఒక బైక్, స్క్రూ డ్రైవరు, సుత్తి, మూడు
యూరియా డిమాండ్ను ఆసరాగా తీసుకొని ఓ ఎమ్మెల్యే గన్మెన్ నేరుగా మార్క్ఫెడ్ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి సార్ చెప్పిండంటూ.. ఓ లారీ యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన మిర్యాలగూడలో ఆలస్యంగ�
Congress MLA | యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళ వ్యవసాయ సహకార సంఘా�