మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను బీఎల్ఓలు, అధికారులు సమిష్టిగా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని నందిపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చ
పెండింగ్లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఫ్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం �
మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 5న ముగ్గురి సజీవ దహనానికి కారణమైన నిందితుడు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరా
మిర్యాలగూడ కలాల్వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్నిప్రమాద సంఘటన వెనుక ఉన్న ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీని నల్గొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. తొలుత ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అంతా
ఈ నెల 5న మిర్యాలగూడలోని కలాల్వాడలో జరిగిన ముగ్గురు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. షార్ట్సర్క్యూట్తో సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం జరిగిందని తొలుత భావించిన పోలీసులు దర్యాప్తులో క�
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆ
మిర్యాలగూడ పట్టణంలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు చోరికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సోమనర్సయ్య తెలిపారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ట్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
మిర్యాలగూడ పరిధిలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. బుధవారం పట్టణంలో బీసీ,
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వారి విద్యాభ్యాసం, పెళ్లిళ్లు వంటి బాధ్యతలు అ�
ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అ
మిర్యాలగూడ పట్టణంలోని ఒక నివాసంలో విద్యుత్ షార్ట్ సర్యూట్తో ఇల్లు దగ్ధమై ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్ వాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో అమ్మమ్మతో పాటు మనుమడు, మనమరాలు మ�
Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ �