నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బాలిక (9) పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ అఘాయిత్యంపై బాధితురాలి తల్లి నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రంలో ఫిర్యాదు చేయగా
యాసంగి పంట పండించిన రైతుల ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సోమవారం రాత్రి మిల్లర్లతో రైతులు ఘర్షణకు దిగారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్త నందికొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజా మద్దతు పెరుగుతోంది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాటం మల్లికార్జున, మధు రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం కాం�
నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూ డ పట్
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళలకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు శనివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
AIVA : వెలమల జాతిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా పలుమార్లు వెలమ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని సభ అభిప్రాయపడ
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రజాపాలన- ప్రగతిబాట పేరిట బుధవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం మొదలయ్యేసర
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడకు ప్రచార సభకు నేడు వస్తుండడంతో ముందస్తుగా బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించ�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్కు మద్దతుగా సోమవారం భారీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జుల�
మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ జోష్ కొనసాగుతోందని మున్సిపోల్స్ మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డ�