KTR | ‘సెప్టెంబర్ 14 వినాయక చవితిలోపు సాగర్ ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయాలి. లేకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR | ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన 33 హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని పేర్కొంటూ, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో 420 హామీలతో కూడిన ఫ�
RS Praveen Kumar | సెప్టెంబర్ 3వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిర్యాలగూడలో రైతు సదస్సు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు దరఖాస్తు చేస్తే వెంటనే డీఎస్పీ వెంటనే అనుమతి తిరస్�
Jagadish Reddy | రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆర
మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపుతూ కేటీఆర్ ర్యాలీ, మీటింగ్కు అనుమతి ఇవ్వలేమని
రైతు బీమా చెల్లించి పేద రైతు కుటుంబాలకు ఆదుకోవాలని నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగ�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, గుడిపాటి కోటయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసర
Trainee IPS : పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్టారెడ్డి (Uday Krishna Reddy) అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ స్థాయి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో �
మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను బీఎల్ఓలు, అధికారులు సమిష్టిగా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని నందిపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చ