KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంత
KCR | తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోల�
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, రాత్రి సూర్యాపేటలో, గురువారం సాయంత్రం భువనగిరిలో �
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్తంగా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి నందిని నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సాంస్కృతిక కళా కేంద్రం అధ్�
లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రా�
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.
మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మ�
Nallagonda | మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎంఈఓ బాలాజీనాయక్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోగల లిటిల్ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు శుక్రవారం నిర్వహించి�