2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల టీఎస్ఎంఎఫ్సీ చైర్మన్ ఇంతియాజ్ హర్షం వ్యక్తం చేశారు. దాంతో ఆయన సీఎం �
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
క్రిస్టియానిటీ అధికారిక మతంగా ఉన్న ఇంగ్లండ్లో క్రైస్తవుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. ఇంగ్లండ్లో ఏ మతానికి చెందని వారమని పేర్కొనే వారి సంఖ్య గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరుగగా..
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.
తెలంగాణ దేశానికి ధాన్య భాండాగారంగా మారిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపా�
251 రెసిడెన్షియల్స్లో 100 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర సగటుకంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల హర్షం హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పది తరగతి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థ�
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తంగా 33 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని �
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం లోయర్ ట్యాంక్బండ్లోని మసీద్ ఏ ఉస్మానియా మసీదు, కవాడిగూడలోని క�
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటించినందున మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల