పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
గాంధారి: తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలా పండుగల్లోనూ తమ ఐక్యమత్యాన్ని చాటి చెపుతున్నారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోన�
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ ద�