సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�
నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్నారు. ఈ మేరకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలి�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్�
దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థ�
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరా�
చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శ�
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ