వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కే
నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
వేల్పూర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ దుర్గ మండలి, యాదవ యూత్,ఎస్సీ యూత్ నుంచి 100 మంది యువకులు ఆదివార�
హైదరాబాద్ : రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవార�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేసారు. అదే నినాదాన్ని నేడు ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచమే అబ్బురపడేలా సాగునీటి ప్రా�
వేల్పూర్ : సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలనతో నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోన
అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలన్నది రాజ్యాంగంలోనే లేదన్నది తెలుసుకోవాలని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరిగే సెషన్ పాత సెషన్కు కొ
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �
నిజామాబాద్/ వేల్పూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ
హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రె�
రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గిరిజన తండాల్లో పలు అభివృద్ధి పనులను మంత్
మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకన�
నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరా�
బోథ్ : బోథ్ నియోజకవర్గం పరిధిలో వాగులపై వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. ఈ మేర�
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి వెళ్లే రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను శనివారం రాష�