నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్ట
కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ అభివృద్ధి సృష్టికర్త అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రం సమీపంలోని మంజీర నదిపై రూ. 48.50 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవ
నిజామాబాద్ : ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన సుబేదార్హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మంత్రి వేముల ప్రశాం
నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర
హైదరాబాద్ : న్యాక్ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాక్లో అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆరా తీశారు. న్యాక్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కూలంక�
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
నిజామాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనమహోత్సవంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్లో మొక్కలు నా
నిజామాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులను పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వా�
సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధార
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచిసీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, వర్క్స్ ఏజెన్సీని అదేశించారు. సీఎం కేసీ
నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వే�
బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక�
నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెంద�
నిజామాబాద్ : ఎడతెరిపి లేకుండా భారీ వార్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామం వద్ద పెద్దవాగు పై తెగిన చెక్ డ్యామ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ�