మంత్రి వేముల | బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జి
దాతృత్వం చాటుతున్న మంత్రి ప్రశాంత్రెడ్డి కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు స్నేహితులతో కలిసి రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత �
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
శాసనసభాపతి పోచారం | కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరా నది ద్వారా తరలివస్తున్న కాలేశ్వరం జలాలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజీరా నదిలో ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్థీవ దేహానికి శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లు, �
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట్ – కొత్తగూడ రోడ్డు పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ రోడ్డు ర