నిజామాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవ�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయులు కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా, కొందరు ఫుల్ టైంగా ఉన్నారు. కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక న�
నిజామాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ సాధించి తన సొంత గడ్డ నిజామాబాద్ నగరానికి గురువారం తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జిల్లా యంత్�
మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నా�
నిజామాబాద్ : ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ల ఏర్పాటు వల్ల పట్టణ స
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్�
కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ స�
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల�
భీంగల్ : ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలు అందుబాటులోకి తీసుకు వస�
వేల్పూర్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చులతో వేల్పూరు మండలం పడిగల్, హనుమాన్నగర్(వడ్డెర కాలనీ) లో ఏర్పాటు �
నిజామాబాద్ : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చని తెలిపారు. జిల్లా క�
వేల్పూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్�
నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇ
నిజామాబాద్ : రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్