Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Prashanth Reddy) ఇరిగేషన్ అధిక�
Minister Vemula | తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఆర్థికంగా తోడ్పాటునందించే కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashant Reddy) అన్నారు.
Minister Vemula | పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల
Minister Vemula | నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో బాండ్ రాసిచ్చిన బీజేపీ నేడు అదే హామీతో కర్నాటక ఎన్నికల్లో రైతులను మోసం చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డ�
Corruption | ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ పాలన , అవినీతి(corruption) గురించి మాట్లాడడం అతిపెద్ద జోక్ అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) పేర్కొన్నారు.
KCR | దేశంలోనే అత్యంత బలమైన శక్తిగా బీఆర్ఎస్(BRS) అవతరించనున్నదని, త్వరలోనే కేసీఆర్(KCR) భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Ministrer Vemula ) అన్నారు.
Narendra Modi | ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు(corrupt person ) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోన
పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నా టికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు
Minister Vemula | నూతనంగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఓ అనాథ యువతికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చె�
Minister Vemula | తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ : సెప్టెంబర్ 5 న నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లపై టీఆర�