Minister Vemula | సబ్బండ వర్ణాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక ధీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Minister Vemula | సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నార�
Minister Vemula | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 1000 �
Minister Vemula | రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు.
Minister Vemula | డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Vemula | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలం కొడిచెర్ల గ్రామ బీజేపీ పార్టీకి చెం�
Minister Vemula | మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula)ప్రజలకు విజ్�
Minister Vemula | సీఎం కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడంటా..? కాంగ్రెస్ వాళ్లు 3గంటలు ఇస్తరట. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేము�
Minister Vemula | రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రోడ్లు - భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదుర�
Minister Vemula | రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula ) మండిపడ్డారు.
పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
Minister Vemula | రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలతో గిరిజనులకు అస్తిత్వం, భరోసాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.