ఏర్గట్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం ఏర్గట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ , మండల నాయీ �
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
మంత్రి వేముల మానవత్వం.. ఏం చేశారంటే.. ?!
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారిని తన...
స్పీకర్ పోచారం | వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.
మంత్రి వేముల | బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జి
దాతృత్వం చాటుతున్న మంత్రి ప్రశాంత్రెడ్డి కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు స్నేహితులతో కలిసి రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత �
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.