మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాంగ్రెస్లో మంత్రి సురే ఖ.. ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ టీవీ సీరియల్లా కొనసాగుతున్నది. రెండు వర్గాలు పీసీసీ చీఫ్కు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీకి పలుమార్లు ఫిర్యాదులు చేసి, వివరణలు ఇచ్చినా ప
గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి గెలిచామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బహిరంగ ప్రకటన చేశారని, వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే పదవి నుంచి బర్త�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పెత్తనం బాగా పెరిగిపోతున్నది. అధికారులు కాంగ్రెస్ నేతలకు అన్ని రకాలుగా సాగిలాపడినట్టు కన్పిస్తున్నది. వరంగల్లోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ భూమి కబ్జా వ్�
అజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులే తమ ప్రాథమిక విధిని మరచి విలువైన స్థలాన్ని కూల్చినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూ�
మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పు ఈ నెల 28న వెలువడనుంది. ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా నా�
రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారు�
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు �