ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాల�
Seethakka | ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా గురువారం జరిగిన మంత్రి సీతక్క పర్యటనలో పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో ఆటో ము�
బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతల�
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలక�
రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వే�
మవోయిస్టులకు మద్దతునిచ్చేలా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి సీతక్కను బర్తరఫ్ చేయాలని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు యాంటి టెర్రరిజం ఫోరం చైర్మన్ డాక్టర్ రావినూతల శశిధర్ గురువారం తెలిపారు.
మంత్రి సీతక్క దోస్త్, మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ (Sub Registrar Taslima) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి పైసా ఇవ్వకుండా ఓ వ్యాపారి రైతులను ఇబ్బంది పెడుతున్న ఘటన ములుగు మండలం శ్రీనగర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధిత రైతులు ‘నమస్తే తెలంగ�
భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాలులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకట�
లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండ�