ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లు ఆమోదానికి కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో కలిసి రాజ్భవన్లో గవర్నర్తో మంగళవార�
బంగారుపల్లి తరహాలో మరో మూడు చోట్ల కంటెయినర్ స్కూళ్లను ఏర్పాటుచేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో రూ.13.50 లక్షలతో ఏర్పాటుచేసిన రాష్ట్రంలోనే మొద
Minister Seethakka | రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను (Government loans)మంజూరు చేస్తున్నదని మంత్రి స�
కేసీఆర్ సర్కారులో చెన్నూర్ నియోజకవర్గం ఓ వెలుగు వెలిగింది. అప్పటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిధుల వరద పారించి చెన్నూర్ నియోజవర్గాన్ని ప్రగతిపథంలో నడిపించి ఆదర్శంగా తీర్చిదిద్దారు.
ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
Minister Seethakka | ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్( Auto driver) దాడిలో తీవ్రంగా గాయపడి గాంధి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను మంత్రి సీతక్క(Minister Seethakka) పరమార్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు.
Minister Seethakka | ములుగు(Mulugu) అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క (Minister Seethakka )విస్మయం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికి ఈ స్థాయిలో లక్ష చ
ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, విష జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నదని మంత్రి సీతక్క తెలిపారు. ఈ తరహా నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉ�
వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందుండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్తుపై
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశామని గొప్పలు చెప్తుంటే.. స్వయానా అదే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో ఎక్కువ మం