చేపల ఎగుమతిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జడ్పీటీసీ జోరుక సదయ్య అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం బిగాల కృష్ణమూర్తి భవనాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి
నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్లతో నిర్మించనున్న జిల్లా బంజారా భవన్కు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరె
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ �
సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుం చి రెండు యూనియన్లు చేస్తున్న సమ్మెను సామరస్యంగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత�
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు శాసన సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �