బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఐటీడీఏ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విన్నవించారు.
గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పె
గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని నాగారంలో నర్సంపేట ఎమ్మెల్�
గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్�
చిన్నారుల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బాలల రక్షణ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. బాలల సంరక్షణ చర్యలపై ఇతర రాష్ర్టాలు తెలంగాణలో అధ్యయనాలు చేశాయి.
గిరిజన విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు ఈ నెల 24న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు గిరిజన సంక్షేమశా
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శన�