కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు.
మా తండాల్లో మా రాజ్యం నినాదాన్ని గౌరవాన్ని ఇస్తూ సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి రాజ్యాధికారాన్ని కల్పించారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ అన్నారు. దయాకర్రావుకు మద్దత�
కష్టాలు తెలిసిన నాగజ్యోతిని గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంగళవారం రాత్రి మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్య�
భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు జి ల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజాఆశీర్వాద సభ లు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర�
మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు పయణమయ్యారు.
Minister Satyavati | కాంగ్రెస్కు ఒక్కటి కాదు.. 11 ఛాన్సులిచ్చినా ఏం చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్కు మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పి
ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి తెల్ల కాగితంలాంటిందని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం నాగజ్యోతి నామినేషన్ దాఖలు చ�
వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దని, అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు అడ్డగోలు హామీలిస్తున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మున్�
బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ద్రోహం చేసిందని, మోసపూరిత హామీలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి సత్యవతిరాథోడ్ విమ ర్శించారు. శనివారం ములుగు జిల్ల�
Satyavathi Rathod | తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బం
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మండలంలో ఎర్జర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్ల�
స్కాములు చేసిన కాంగ్రెస్ కావాలో.. స్కీములు అందిస్తున్న బీఆర్ఎస్ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ కోరారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలో వివిధ �