ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డిలతో కలిసి నేడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజున ఓ విద్యార్థిని ఓ వినూత్న బహుమతినిచ్చి అభిమానాన్ని చాటుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి తోలుకట్టాలోన
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాల్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మినీ ప్లీనరీలు విజయవంతం కా�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నేతలు తెలుప
జిల్లాలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, దర్గాలు, మజీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ �
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, అందుకోసం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పిం�
పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు.
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
‘సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి.. రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలె..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
నేటి నుంచి నిర్వహించే ‘కంటివెలుగు’కు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో మంత్రి సబితారెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభి�
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు పెండింగ్లో ఉన్న కారణంగా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు రుసుము చెల్లించేందుకు ఇంటర్బోర్డు అవకాశం ఇచ్చింది.