విష్యత్ తరాల కోసం చెరువులను కాపాడుకోవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి పి . సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్ల
తెలంగాణ తరహా పాలనను దేశం యావత్తు కోరుకుంటున్నదని.. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలకాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందజేస్తున్నామన
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో 73 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ జై కొడుతున్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే మేము సైతమంటూ అధికార పార్టీలో చేరుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో నూతన హాస్టల్ (బాయ్స్) నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2.76 ఎకరాల్లో రూ.39.50 కోట్ల అంచనా వ్యయంతో, 1,06,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే హాస్టల్ పనులక�
తెలంగాణలో నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లుచేసింది. మొత్తం 503 పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేశారు.
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�
వికారాబాద్ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేప పిల్లలను వదలి ఈ కార్యక్రమ�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ