బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో శరవేగంగా సుందరీకరణ పనులు చేపట్టడంతో మంత్రి సబితారెడ్డి ఆదివారం లేక్ఫ్రంట్ ప�
పేదల ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారమవుతున్నది. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం, హత్తిగూడ, అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీ తిమ్మాయిగూడలో నిర్మించిన డబుల్ బెడ్ ర�
నేటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ పండుగకు ఉమ్మడి జిల్లా జనం భారీగా తరలివెళ్లనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టానికి సీఎంకేసీఆర్ శనివారం శ్రీకారం చు�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చిం�
గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ మంగళవారం
దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది.. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుత�
తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కానుకగా ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధి�
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం వారు జడ్పీ చైర్ పర్సన్ అ�
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే దళితుల కోసం దళితబంధు, బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష సాయం అందిస్తున్న రాష్ట్ర సర్కార్.. ప్రస్తుతం మైనార్టీలకూ ఆర్థిక సాయం అ�
గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్కు చేరికలతో మరింత బలం.. బలగం పెరుగుతున్నది. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన 80 మంది �
Minister Sabita Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు .
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట