దళితబంధు పథకం పవిత్రమైనదని, ఇలాంటి ఆలోచన దేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదని, దశలవారీగా దళితబంధు లక్ష్యం పూర్తవుతుందని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ దుకాణాల సముదాయ సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శాసన సభాపతిని శుక్రవారం కలిసి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు.
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేల్పూర్ దారి పట్టారు. దారులన్నీ కేస�
బాల్కొండ నియోజకవర్గ రైతులు గతంలో నీళ్లు, కరెంటు కోసం ఎన్నో తిప్పలు పడ్డారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎస్సారెస్పీ పునర్జీవం, ఎత్తిపోతల పథకాలు, వాగ�
కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని (Minister Prashanth Reddy) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు.
మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శుక్రవారం జర�
Minister Prashanth Reddy | కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం బాచన్పల్లిలో రూ.3కోట్లతో కొండయ్యకోట హన్మాన్ దేవాలయం నుంచి రహత్నగర్ లింక్రోడ్డు పనులకు మంత్రి శం
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Prashanth Reddy | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫారసు చ�
కాంగ్రెస్కే గ్యారంటీ లేదు.. ఆ పార్టీ ఇస్తున్న ఆరు పథకాల హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసమే సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో తామంతా మంత్రి వెంటే ఉంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తున్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్) చైర్మన్గా డాక్టర్ బద్దం మధుశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేండ్లపా�