Telangana Martyrs Memorial | తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి మంగళవారం ప్రారం�
నిమ్స్ కొత్త భవన నిర్మాణ పనులకు 14న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆదివారం రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలి
Telangana Decade Celebrations | తెలంగాణ విజయాలను నలుదిక్కులా చాటేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై వేల్పూర్ రైతువేదికలో నియోజకవర్గ స్థాయి అధ
Minister Prashanth Reddy | ఆర్మూర్ : నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ �
Minister Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప�
‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి �
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి ప్రశాంత్రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరారు.
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని (Secretariat) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కే
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ (Secretariat) ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం (Secretariat) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాల�