సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రతిరోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక పనిని ప్రారంభిస�
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా స్వాగత తోరణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో (Minister Prashanth Reddy) కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించ�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సాగుకు పెట్టుబడి సాయం నుంచి పంట చేతికొచ్చే వరకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. గతంలో సాగునీటి కోసమే లక్షలాది రూపాయలు ఖర�
Legislative Council | వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుండడంతో కార్మికులు మంగళవారం సంబురాల్లో మునిగి పోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిప�
కుండపోత వానలతో ఉమ్మడి జిల్లా గుండె చెరువైంది. ఎడతెగని వర్షాలతో భారీ నష్టం సంభవించింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆపదలో చిక్కుకున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు.
Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్ర�
భాగ్యులు, ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అనేక మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయాన్ని మంజూరు చే
Kaleshwaram | నిజామాబాద్ : వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, కరువులో కూడా నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు సాగు నీళ్లు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివ�
‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త..’ అంటూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జ�
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.