ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
Minister Ponnam Prabhakar ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి..ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నాయి. జేఏసీలో లేని కొన్ని కార్మిక సం ఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్తో ర హస్యంగా చర్చలు జరుపుతున్నారని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని కార్మిక సంఘాల జేఏసీ నేత లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో బుధవారం లేబర్ కమిషన్తో జరుగాల్సిన చర్చలను
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఆర్టీసీ బస్డిపో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభ ప్రతినిధులు కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్తో సమావేశమై చర్�
ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చా�
రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్
ట్రాన్స్పోర్ట్ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ ఎదుగుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నెల 17న నగరంలోని నోవాటెల్లో జరుగనున్న ‘సెకండ్ నేషన్ మొబిలిటీ సమ్మిట్'పై శుక్ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
కాంగ్రెస్ సర్కారు 99 రోజుల పాటు నిర్వహించే ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.