జిల్లాలను తొలగించడం లేదని, అది అసత్య ప్రచారమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలకు సాంకేతిక హద్దులు మాత్రమే మారుతాయని స్పష్టంచేశారు.
‘గ్రేటర్ హైదరాబాద్లో రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంది? ఎక్కడ చూసినా.. గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నట్లు? మెరుగైన రహదారులే లక్ష్యంగా పనిచేయండి? హైదరాబాద్లో వాయు కాలుష్యం నానాటి�
దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాల ప్రాంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను దళిత ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు 14 శాతం రిజర్వేషన్ల�
కరీంనగర్ మార్కెట్ రోడ్డు లోని శ్రీ లక్ష్మీ,పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, సహకార వ్యవస్థలో రాజకీయ జో క్యం ఉండదని స్పష్టం చేశారని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, టెస్క�
ప్రతి జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోగా సమావేశమవ్వాలని కలెక్టర్లకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కలెక్టర్ చైర్మన్గా, ఆర్అండ్బీ అధికారి కన్వీనర్గా ఉండే ఈ కమిటీ.. ఇతర విభాగా�
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్న సబ్సిడీలకు ఈవీ కంపెనీలు సహకరించాలని, ఆయా సంస్థల ప్రతినిధులే చొరవ తీసుకొని పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించా
నూతనంగా గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యా
EV Bus | నగరంలోని రాణిగంజ్ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపే�
గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన అనుమతులివ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి తన్మయికుమార్ను కోరారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.