‘బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసనస భాపక్ష ఉపనేత హరీశ్రావు చర్చలకు వస్తే మేమూ సిద్ధం. గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు ముగ్గురం మంత్రులం వ స్తం’ అని ఎస
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
రాష్ట్ర రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విసృ్తతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనే దిక్కులేదంటున్నారని.. ఇక తెలంగాణలో ఏం పొడుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యల
త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టనున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వ�
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదా? పథకం ప్రకారమే గుర్తింపు సంఘం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందా? అంటే అవుననే అం టున్నారు ఆర్టీసీ కార్మికులు
గాంధీభవన్లో మంత్రుల ఎదుటే ఇద్దరు కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. గాంధీభవన్లో బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రశాంత్నగర్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బుధవారం గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్�
‘సిటీలో ఎలాంటి నీటి సమస్య లేదు.. అయినప్పటికీ నగరంలోని బస్తీలు, కాలనీల ప్రజలు ఉద్దేశపూర్వకంగానే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.. కొంతమంది కావాలనే జలమండలి కార్యాలయాలను ముట్టడిస్తూ రాజకీయం చేస్తున్�
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల గుర్తింపునకు, విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, �
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని, తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వినూత్నంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
Minister Ponnam Prabhakar ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి..ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.