రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్
ట్రాన్స్పోర్ట్ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ ఎదుగుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నెల 17న నగరంలోని నోవాటెల్లో జరుగనున్న ‘సెకండ్ నేషన్ మొబిలిటీ సమ్మిట్'పై శుక్ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
కాంగ్రెస్ సర్కారు 99 రోజుల పాటు నిర్వహించే ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రహత్ పథకంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ఆ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
జిల్లాలను తొలగించడం లేదని, అది అసత్య ప్రచారమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలకు సాంకేతిక హద్దులు మాత్రమే మారుతాయని స్పష్టంచేశారు.
‘గ్రేటర్ హైదరాబాద్లో రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంది? ఎక్కడ చూసినా.. గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నట్లు? మెరుగైన రహదారులే లక్ష్యంగా పనిచేయండి? హైదరాబాద్లో వాయు కాలుష్యం నానాటి�
దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాల ప్రాంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను దళిత ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు 14 శాతం రిజర్వేషన్ల�
కరీంనగర్ మార్కెట్ రోడ్డు లోని శ్రీ లక్ష్మీ,పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, సహకార వ్యవస్థలో రాజకీయ జో క్యం ఉండదని స్పష్టం చేశారని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, టెస్క�
ప్రతి జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోగా సమావేశమవ్వాలని కలెక్టర్లకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కలెక్టర్ చైర్మన్గా, ఆర్అండ్బీ అధికారి కన్వీనర్గా ఉండే ఈ కమిటీ.. ఇతర విభాగా�