‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 110 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. నిన్న వంగర గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని తనువు చాలించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై అక్కడున్న ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో చితికిపోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, చెవులు చిల్లులు పడేలా
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులను రద్దు చేసిన క్రమంలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని రంగంలోకి దించామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చిచ్చురే�
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.
ఆర్టీసీ కార్మికులను అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న వర్షాప్ల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం