ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చిచ్చురే�
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.
ఆర్టీసీ కార్మికులను అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న వర్షాప్ల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం
రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో కేసీఆర్ తెచ్చిన చట్టమే ఉరితాడుగా మారిందన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేలాపనలు. కాంగ్రెస్ సర్కారు మొత్తానిదీ ఇదే పాట. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్�
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో స్థానిక పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. శనివారం శాసనసభ, �