అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి అంతా గోతులమయంగా మారింది. పట్టపగలు ముందు వాహనం వెళ్తుంటే దాని వెనుక వెళ్లే వాహనదారుడు తప్పనిసరిగా లైట్లు వేసుకొని వెళ్లాల్సిందే. అంటే.. దుమ్ము ధూళి తీవ్ర�
గవర్నర్ సూచనల మేరకు ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు
ఉమ్మడి వరంగల్ జిల్లా లో వడ్ల కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. క్రయ, విక్రయాలు ఆలస్యమవుతుండడంతో రైతు ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని అసంత�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పాతర్లపాడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్థులు పొంగులేటిని నిలదీశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారూ.. మా గ్రామం ఆకేరు వరద ప్రవాహానికి గురైన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయం డి’ అంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాశితండా ముంపు బాధితులు కోరారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ వివాదాలకు శాశ్వత పరిషారం చూపేలా.. పకడ్బందీగా భూభారతి చట్టం విధివిధానాలను రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
‘వాట్ ఆర్యూ డూయింగ్.. కామన్ సెన్స్ ఉండదా? ఏమిటిది ఒక పద్ధతి లేదు.. పాడు లేదు.. ఎస్పీ (సీపీ) ఎక్కడ?’ అంటూ కరీంనగర్ మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం, ఆ�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒకరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఎలా ఇస్తారంటూ గిరిజనులు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చుట్టుముట్టారు. అన్ని అర్హతలు ఉన్న తమను కాదని, పైగా ఎంపిక జాబితాలో ఉన్న పేర్లను తొలగించి అ�
వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన మూకుమ్మడి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒకే వెంచర్కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50 వేల గజాల స్థిరా�
పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలకు రూ.5 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఆధునీకరణకు రూ 2.5 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరు అయ్యాయని పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, మంత్రి క�