రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికార మదంతో నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు హరీశ్రావుపై నిం దలు వేయడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేర కు ఆద�
సొంతిల్లు ఒక కుటుంబానికి కేవలం నాలుగు గోడలు కాదు. ఒక అందమైన కల. జీవితకాలం సంపాదనకు ప్రతి రూపం. పిల్లల భవిష్యత్తుకు భరోసా. అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక రక్షణ.
22-ఏ నిషేధిత జాబితాపై తప్పు జరిగిందని ఒప్పుకొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందుకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న�
నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ తప్పుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మంత్రి క్షమాపణ కోరారు. సోమవారం సచివాలయంలో 22-ఏ నిషే�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ర్టానికి 11,59,915 ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
కలం కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎప్పుడూ లేని కొత్త నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. పలు వేదికలపై ఆర్భాటంగా ‘44వేల మంది జర్నలిస్టులకు అక్ర�
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సొంత నియోజకవర్గం. బడి గంట మోగే సమయం. కానీ ఆ రోజు సరార్ బడి ప్రాంగణం ఎప్పటి ఉదయంలా లేదు. పిల్లలు బడికి వచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా రూ.10 వేల కోట్ల విలువైన భారీ బాహుబలి భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని బద్దలుకొట్టి ఖమ్మం జిల్లాలోనే ఆయనకు రాజకీయ సమాధి కడతామని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మం�
సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.
మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారులను నియమించామని, వారు ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ