వట్టినాగులపల్లి భూముల విషయం లో తమ కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్తోపాటు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పం దించారు.
‘బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ’ అనే పతాక శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి బుకాయింపు సమ సమాధానమిచ్చారు.
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ప్రజలను, యువతను తప్పుదారి పట్టిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలిస్తూ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్తున్నదనే �
ఇలా ఒక్క వల్లభనగర్ రిజిస్ట్రార్ కార్యాలయమే కాదు.. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అలంకారప్రాయంగా మారింది. ప్లాట్లు, గృహ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎం�
ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత�
వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన పెసర రైతులకు కాంగ్రెస్ సర్కారు మరింత నష్టం చేస్తున్నది. చేతికొచ్చిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నది.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండి‘చెయ్యి’ చూపుతున్నది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగుల