రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో వి
తెలంగాణకు రక్షణ కవచంగా నమస్తే తెలంగాణ పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నేత కిశోర్గౌడ్ స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ పత్రిక’పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండించారు.
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘ప్రభుత్వం మనదైతే.. అడిగేవాడెవడు? అడ్డుకునేవాడెవడు?’ అనేది కాంగ్రెస్ సామెత అన్నట్టుగా పాలన సాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత
KTR | హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు ORR పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు బీఆ�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు.
Jagadish Reddy | అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగతనం చేసిన
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�
భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురే