తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అమ్మకాలు లేక మందగమనంలో ఉంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మార్కెట్ విలువలను పెంచి ఈ రంగంపై గొడ్డలి వేటు వేసిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న�
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక వైపు జరుగుతుంటే.. మరోవైపు ఉద్యమంలో తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి మంత్రి పొంగులేటి ముందు కంటతడి పెట్టుకున్నది.
KTR | హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని.. కేవలం శపథ
బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తద�
మంత్రి పొంగులేటి మీడియా సమక్షంలో సహచర మంత్రిపై చూపిన అనుచిత ప్రవర్తనపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మీడియా ముందు ఉన్నామనే సో యి లేకుండా కాగితాలను మంత్రి ముఖాన విసిరికొట్టారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని, సొసైటీల్లో సభ్యత్వం తీసుకోని వారి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్
భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చ
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు వ్య�
గత ప్రభుత్వ హయాంలో జరిగిన యాదా ద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత�
ఒక కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.