మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�
భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురే
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు బుర్ర మనోజ్ రాష్ట్ర ప్రభు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మం�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
తన ఫోన్ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డార�
‘నా నియోజకవర్గంలో డబుల్ బె డ్రూం ఇండ్ల పనులు 90% పూర్తయ్యా యి. మిగిలినవి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించండి’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి