ఒక కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సొంత ప్రభుత్వంలోనే విలువ దక్కడం లేదా? ఆయన్ను రెవెన్యూ మంత్రిగా గుర్తించడం లేదా? కీలకమైన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించటం లేదా? ఆయనకు తెలియకుండానే ఆ శాఖలో నిర్ణయాలు జర�
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్రంలో భూ పరిపాలనకు కొత్త దిక్సూచిలా మారిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి అండతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అరాచకవాదిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించారు.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో వి
తెలంగాణకు రక్షణ కవచంగా నమస్తే తెలంగాణ పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నేత కిశోర్గౌడ్ స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ పత్రిక’పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండించారు.
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘ప్రభుత్వం మనదైతే.. అడిగేవాడెవడు? అడ్డుకునేవాడెవడు?’ అనేది కాంగ్రెస్ సామెత అన్నట్టుగా పాలన సాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత
KTR | హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు ORR పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు బీఆ�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు.