అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని, సొసైటీల్లో సభ్యత్వం తీసుకోని వారి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్
భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చ
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు వ్య�
గత ప్రభుత్వ హయాంలో జరిగిన యాదా ద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత�
ఒక కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సొంత ప్రభుత్వంలోనే విలువ దక్కడం లేదా? ఆయన్ను రెవెన్యూ మంత్రిగా గుర్తించడం లేదా? కీలకమైన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించటం లేదా? ఆయనకు తెలియకుండానే ఆ శాఖలో నిర్ణయాలు జర�
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్రంలో భూ పరిపాలనకు కొత్త దిక్సూచిలా మారిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి అండతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అరాచకవాదిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించారు.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో వి
తెలంగాణకు రక్షణ కవచంగా నమస్తే తెలంగాణ పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నేత కిశోర్గౌడ్ స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ పత్రిక’పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండించారు.