కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గ
అనుకున్నట్లే అయ్యింది. పసుపు బోర్డు ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీపై ఎలాంటి స్పష్టత రాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర�
ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలామంది రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) కోతల్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 23 (మంగళవారం)న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�
Nirmala Sitharaman: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి జరిగిన ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. మాలివాల్పై దాడికి పాల్�
Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Minister Nirmala) పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు అన్నారు.
ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతున్నది. విపక్ష పాలిత రాష్ర్టాలకు బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నది. మరోవైపు పారదర్శకత పేరుతో డిజిటలైజేషన్ చేస్తూ పథకాన్ని నీరుగ�
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఆదాయ పన్ను దాఖలు సమయాన్ని మరో నెల పొడిగించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�
తెలంగాణ వాటా కింద రావాల్సిన ఐజీఎస్టీ బ కాయిల అంశాన్ని పరిష్కరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్జాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా