తెలంగాణ చేసిన అప్పులను భవిష్యత్తు తరాల కోసం వివిధ పథకాల పెట్టుబడులకు వినియోగించింది. పలురకాలుగా స్థిర, సుస్థిర ఆస్తులను తెలంగాణ సమాజానికి సమకూర్చింది. అందుకు సంబంధించిన ఫలాలను ఇప్పటికే ప్రజలకు అందించి
కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు.
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు ప్రజానీకం ఆశలపై ‘నిర్మలమ్మ’ నీళ్లు జల్లింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండి చెయ్యి చూపింది.
కేంద్ర బడ్జెట్లో ఈసారి రైల్వేలకు పెద్దపీట వేశారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపుల కంటే 9 రెట్లు అధికమని మంత్రి నిర్మల�
దేశంలో ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా దేశంలో 50 ఎయిర్పోర్టులు
రాష్ర్టాలు, ఇతరుల భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధిని ‘మిషన్ మోడ్'తో చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కనీసం 50 పర్యాటక కేంద్రాలను ఇంటిగ్రేటెడ్, ఇన్నోవేటివ్ పద్ధతులను ఉపయో�
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
డీఆర్డీఓ లాంటి ప్రతిష్ఠాత్మక రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. ఇక్కడ డిఫెన్స్ కారిడార్కు అవసరం ఉన్నంత మేర భూమి అందుబాటులో ఉన్నది. అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఈ నగరంలో డిఫెన్స్ కారిడార్ పెట్టమని రాష్�
‘కిసాన్ సమ్మాన్’లో ఈ-కేవైసీ అవ్వక నాలుగేండ్లుగా తిప్పలు రైతుబంధు సహా ఏడు కేసీఆర్ పథకాల ద్వారా ప్రయోజనం కేంద్రమంత్రి అల్పాహారం చేసిన కుటుంబ పరిస్థితి ఇదీ నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప�
95 నుంచి 92కు పడిపోయిన సీట్లు న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది.
బ్యాంక్లను కోరిన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఖాతాదారులతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అలాంటపుడే ఇబ్బందులు లేకుండా రుణాల్ని పొందే ప్రక్రియ అమలవుతుందని బ్యాంక్లకు కేంద్ర ఆర్థి�