వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) విధానానికి సంబంధించి ట్యాక్స్పేయర్స
బడ్జెట్కు వేళైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు.
రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు తగ్గాలనే అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నట్టు బుధవారం గ్రాంట్ థోంటన్ భారత్ ప్రీ-బడ్జెట్ సర్వే తెలిపింది.
ITR | మరో మూడు వారాల్లో కేంద్ర బడ్జెట్ రానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు.
దేశ ఆర్థిక రంగానికి బీటలుపడుతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమో దు చేసుకుంటున్నదని భారతేనని నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న ప్రచ�
రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వ పాలనపై 50 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంటే మిగిలిన 50% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన పర�
మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. దీనికి డిసెంబర్ 4న ముగింపు పలుకుతున్నట్టు బీజేపీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. బుధవారం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభ పక్షం ‘కొత్త’ నాయకుడ్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా 500 శాఖలను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడింది. డిపాజిట్లు లేక ద్రవ్యలభ్యత కరువైపోయింది మరి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక.. భారతీ�
ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను గత నెల 23న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన దగ్గర్నుంచి లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ లేదా దీర్ఘకాల మూలధన లాభాలు) ప�
బీహార్, ఏపీలకే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ర్టాల పేరు లేనంత మాత్రాన, ఆ రాష్ర్టానికి నిధులు ఇ�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది సున్నా అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై బుధవారం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సంబోధనపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు వ�