Minister Niranjan Reddy | ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అ�
Minister Niranjan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే�
పంచాయతీ భవనాలు, కాలువల పూడికతీతకు వినియోగించాలి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్న మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జనవరి 17 : రాష్ట్రంలో పంచాయతీరాజ్,
Singireddy Niranjan Reddy | ప్రణాళికాబద్ధంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పీర్లగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లే సీసీ రహదారి నిర్మాణ పన
Telangana | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను ప�
Minister Niranjan Reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలును నిర్వహించారు.
Minister Niranjan Reddy | రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
CM KCR | పత్తి, ఎండుమిర్చితో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ చిత్రం పలువురిని ఆకట్టుకున్నది. రైతుబంధు సంబురాలు సందర్భంగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో వినూత్నంగా సీఎం ఎండు మిర్చి, పత్తితో సీఎం
Ministers Niranjan Reddy | హైదరాబాద్లోని వారి నివాసంలో మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డి నాగార్జున రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
పరిగి : పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్ మండలంలో రైతుబంధు సంబురాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ
Minister Niranjan Reddy attended Rythu Bandhu celebrations in Mahabubnagar | రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ చంద్రశేఖర్రావు నమ్ముతున్నారని, ఈ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర