Minister Niranjan reddy | తెలంగాణకు సంబంధించి త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడి�
2 రోజుల్లో చెప్తామని ఉలుకూపలుకూ లేని కేంద్రమంత్రి ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకివ్వట్లేదు? ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తరా? మాకు పనీపాట లేదా? మీతో లవ్వాడనీకి వచ్చినమా? స్వామినాథన్�
న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ న�
న్యూఢిల్లీ : తెలంగాణలో రాబోయే యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొనదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పీయూష
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
Wanaparthy | వనపర్తి : ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటనలో భాగంగా మెడికల్, నర్సింగ్ కాలే�
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
Telangana | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది. సీఎం కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజ
గోల్నాక : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడెండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్పేట త్రిశూల్ ఫంక్షన్ హాల్లో అంబ�
ఆమనగల్లు : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న రైతు చైతన్య సదస్సులో పాల్గొనాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా గాంధీ జాన�
రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు దినదినాభివృద్ధిలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న