మంత్రి నిరంజన్రెడ్డి | తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ �
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
మంత్రి నిరంజన్ రెడ్డి | వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొను�
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
వనపర్తి: పోడు భూముల సమస్యలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల
వనపర్తి: జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డు చింతల హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం గా, నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధించిన కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ చైర్మ�
బండి సంజయ్ పరార్ ఉలుకూ, పలుకూ లేని కిషన్ ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది వానకాలం కొనుగోళ్లపై ఆందోళన వద్దు: మంత్రి ధాన్యం సేకరణపై కేంద్రానిది నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల దుర్మార్గమైన వైఖరి కార�
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం మాటను తూటాగా మార్చి రాష్ట్రం తెచ్చిన నేత కేసీఆర్ దశల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం కేసీఆర్ నాయకత్వంలో ఏడేండ్ల తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానం మండల
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇబ్రహీంపట్నం : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సమాజం సగౌరవంగా తలెత్తుకుని ముందుకెళ్తోందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కా
మంత్రి నిరంజన్రెడ్డి | జిల్లాలోని పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ సమీపంలోని మోజెర్ల ఎత్తిపోతల పథకానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.
సివిల్స్ ర్యాంకర్ పృథ్వీనాథ్ గౌడ్ ను సన్మానించిన మంత్రి దంపతులు వనపర్తి: పట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల సివిల్స్లో ప్�