జీడిమెట్లలో టిష్యూకల్చర్ ప్రయోగశాల రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మంత్రులు నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి శంకుస్థాపన కుత్బుల్లాపూర్, అక్టోబర్13: వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతితో పరుగులు తీస్త�
ఎకరా పొలం ఉన్న రూ.లక్షల పంట తీవచ్చు త్వరలో 600 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పనులు ప్రారంభిస్తాం సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం లో ఓల్టేజీ సమస్యలు ఉండకూడదనే విద్యుత్ సబ్స్టేషన్లు పెద్దమందడి: స�
మంత్రి నిరంజన్రెడ్డి | దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫ
CM KCR | వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందు�
వనపర్తి: అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కు ల�
Minister Niranjan reddy | నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం
మంత్రి నిరంజన్ రెడ్డి | నిరు పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో లబ్ధిదారులకు రూ.28.59 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
CM KCR | గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిహైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రకృతిలోని పూలన్నింటినీ పూజించే ఏకైక నేల తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసోసి�
Telangana | ఏడాది లోగా వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజినేపల్లి మండలం పాలెంలో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ హాస్టల్ను, తిమ్మాజిప
Assembly session | నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో
TS Council | సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో స�
TS Council | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్ర�