మంత్రి నిరంజన్ రెడ్డి | ప్రణాళికాబద్దంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
CM KCR | ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.
Telangana | కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీ�
మినీ ఎత్తిపోతలతో మహర్దశ వనపర్తి జిల్లాలో 58 లిఫ్టులు గట్లపై ఉన్న తండాలకు సరఫరా 6 వేల ఎకరాలకు సాగునీరు జిల్లాలో సాగునీటికి తీరిన కొరత అన్నదాతల జీవితాల్లో వెలుగులు వనపర్తి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పక్కనే �
రాబోయే యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘�
Minister Niranjan reddy | తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ
వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం.. వారికి మద్దతు కేసీఆర్ దార్శనికత మోదీ హుందాగా చెప్పారు.. రాష్ట్ర బీజేపీ నేతలూ ఆయనలా పశ్చాత్తాప పడాలి వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ పోరాటం ఆగదు.. తెలంగాణ ధాన్యం కొనాల్సిందే
Telangana | తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కా�
minister Niranjanreddy | రైతులను చైతన్యం చేయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో జర
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
మంత్రి నిరంజన్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్