వనపర్తి : అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయంటే కారణం కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త
వనపర్తి : మెట్పల్లికి సాగునీరు తీసుకువస్తాం. వచ్చే పంట కాలానికి అందుబాటులో సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మెట్పల్లి ర�
హైదరాబాద్ : ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పని చేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదని మంత్రి నిరంజ�
వనపర్తి : పల్లెలు దండులా కదిలి వచ్చి ప్రగతిని ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్ వనపర్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి మెడికల్ కళాశాల సమీపంలో జరిగే �
వనపర్తి : తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు.. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్�
హైదరాబాద్ : రాజేంద్రనగర్లో అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. రూ.7
దేశంలోని అతిపెద్ద కేంద్రంగా గుర్తింపు రూ.7 వేల కోట్లతో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ‘తెల�
వనపర్తి : నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మణిగిల్ల గ్రామంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాసులు ప్రారంభించి మాట్లా
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ప్రాంతం కవులు, కళాకారులకు, ఉద్యమాలకు నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సామాజిక రంగంలో విశేష కృషి చేసిన సామాజిక వేత్త దుశర్ల సత్యనారాయణ, కవి నాళ�
Minister Niranjan reddy | ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పరిపాలనా విధానంలో కూడా శివాజీ అగ్రగణ్యుడని చెప్పారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధిచెందిన
నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ‘మన ఊరు- మన బడి’ �
వనపర్తి : గిరిజనుల ఎన్నో ఏండ్ల కల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకలకు హాజరై మాట్