వనపర్తి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యాతారాహిత్యానికి నిరసనగగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్�
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్ధాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాప�
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
వనపర్తి : తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట�
Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
హైదరాబాద్ : దళిత బంధు పథకాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లో 14 మండలాల్లో ఎంపికైన 199 మంది దళితబంధు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనం కార్�
హైదరాబాద్ : వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూ
ఎమ్మెస్పీ దేనికి ఇస్తున్నారు? ధాన్యానికా? బియ్యానికా? రా రైస్కో.. బాయిల్డ్ రైస్కో.. ఇస్తున్నామా? ఒప్పందంలో‘ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ’ అనే ఉంది. రైస్ అని కాదు. కాబట్టి కేంద్రం వడ్లు కొనాల్సిందే. దాన�
రాష్ట్రంలో సహకార వ్యవస్థలో వేతనాల పెరుగుదలకు రంగం సిద్ధమైంది. స్కాబ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సీఎం కేసీఆర్ ఆమోదించడంతో సహకార శాఖ పీఏసీఎస్ చైర్మన్ల గౌరవ వేతనాల�
హైదరాబాద్ : రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సంద�
హైదరాబాద్ : ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శ�
వనపర్తి, మార్చి 9 : వనపర్తి జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం వనపర్తి నియోజకవర్గంల�
వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెబ్బేరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పరమయ్యగా�