హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్�
హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన త�
హైదరాబాద్ : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్త�
Minister Niranjan reddy | యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో
వానకాలానికి 24.45లక్షల టన్నులు కేంద్రానికి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి అవసరమైన ఎరువుల సరఫరాలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని, ఇది రైతుల అభివృద్ధికి ఏమ�
Minister Niranjan reddy | వచ్చే నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) ఆదేశించారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను జ
సభ్యులకు మంత్రి నిరంజన్రెడ్డి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)కు మరోసారి జాతీయ అవార్డు లభించింది. 2019-20 సంవత్సరానికి ఉత్తమ
Minister Niranjan reddy | చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని పెంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు చేస్తున్న సేవలకుగాను చొప్పదండి ప్రాథమిక సహకార సంఘానికి జా�
వనపర్తి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బండి సంజయ్ పాదయాత్రప�
వనపర్తి : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం పాత కలెక్టరేట్ ఆఫీస్లో ఏర్పాటుచేసిన సదరం క్యాంపును మంత్రి జిల్లా కలెక్టర్ యాస్మిన్
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నదాతల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్ట
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
వనపర్తి : ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి, పెద్దగూడెం�
వనపర్తి : కేంద్రం చక్రవర్తి కాదు..రాష్ట్రాలు సామంతులు కాదు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని వ్యవవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్