రాష్ట్రంలో మిర్చి, ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కో�
వనపర్తి : వనపర్తిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన లే అవుట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజి
రైతు అనుకూల పథకాలు ఆదర్శం మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ విధానం లోపభూయిష్టం సీఎం కేసీఆర్ ఇతర సీఎంలతో కలిసి మార్పు తేవాలి మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ హైదరాబాద్, మ�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శమని ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆదివారం
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్�
వనపర్తి : మత్స్య సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
Minister Niranjan reddy | రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసమే నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులకే 95 శాతం �
వనపర్తి : 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయం. అందుకే కొత్త జోన్లు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అయ్యాయని అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డ�
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేత బండి సంజయ్కి ఏం తెలుసని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్�
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
సూర్యాపేట : జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క
హైదరాబాద్ : తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పౌరులను వలసల పాలుచేసి, ప్రజలను వంచించింది కాంగ్రెస్ . తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిర�
Minister Niranjan reddy | పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్