హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్�
హైదరాబాద్ : ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప�
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామ
వనపర్తి : అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలనివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల�
హైదరాబాద్ : పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్య�
Niranjan reddy | ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం హిర్సూటం రకాన�
బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్త�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రోజు ఎకరా లోపు ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న వారికి, మూడో రోజు మూడు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదున�
హైదరాబాద్ : రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
మెదక్ : గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్పాయింట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ�
వ్యవసాయ సదస్సులతో సాగుకు సరికొత్త దశ, దిశ దొరికిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వైవిధ్యమైన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 2
ప్రభుత్వం సబ్సిడీని రైతు లు సద్వినియోగం చేసుకొని పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమంద డి మండలంలోని చిన్నమందడి గ్రామంలో 80శాత�
రైతులు సంప్రదాయ సాగును వీడాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లాలో ఒకేరోజు 330 ఎకరాల్లో 15 వేల మొక్కల పెంపకం వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అన్నదాతలు సంప్రదాయ పంటల సాగును వదిలి, అధిక ఆదాయం వచ్
వనపర్తి : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఆత్మకూరు మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.7