నేల లేనిదే జీవం లేదని, జీవం సాగాలంటే నేలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పటికే 30శాతం భూమి ఎడారిగా మారిందని, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మానవ జాతికే ముప్పు అని ఆందోళన వ్యక్త
హైదరాబాద్ : పుడమి రక్షణ కోసం ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎంచుకున్న మార్గం భావి తరాలకు ఆదర్శంగా నిలవబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్క�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ను ఒప్పించి కిష్టగిరి గ్రామానికి సాగు నీరందిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా మంత్రి వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సం�
హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి
నాగర్ కర్నూల్ : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగా�
Manister Niranjan reddy | మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
వనపర్తి : అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్ �
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నస్రుల్లాబాద్లో విత్తన శుద్ధికర్మాగారం ప్రారంభం బీర్కూర్, మే 4 : దేశంలో రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ
కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన�
నల్లగొండ : మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండించకుండా, వాణిజ్య పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నదాతలను ప్రతి ఒక్కర�
సంగారెడ్డి : దేశ చరిత్రలోనే ప్రధానిగా ఉండి చాలా అంశాల్లో మాట తప్పి, దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ మాత్రమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార�
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�
భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆయనకు మాటలు తప్ప, పనులు చేతకాదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణపై మరోసారి విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను