తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదింట పెళ్లి బాజాలు మోగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని క్యాంప్
వనపర్తి : పది లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వ సాయం అందించింది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు క�
వనపర్తి : దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గ ప్రజాప�
భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత
Minister Niranjan Reddy | గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. శుక్రవారం టెలికాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ అధిక
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. మంత్రి ఇవాళ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివ�
Minister Niranjan reddy | వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని, రైతుల ఆదాయం పెంచడానికి నాబార్డు సహకారం కూడా కావాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Niranjan reddy | వందేళ్లయినా సాగునీటికి ఢోకా లేదు.. చివరి ఎకరా వరకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Minister Harish Rao | వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తోంటే ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జనవరి 24 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం మార్చిలోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్
Minister IK Reddy | కోతుల బెడదతో రైతులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి,
Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర
RythuBandhu | తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని