మహబూబ్నగర్ : మహబూబ్నగర్కు చెందిన సీనియర్ న్యాయవాది, మహబూబ్ నగర్ సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్ బుర్రి వెంకట్రామరెడ్డి కుమారుడు హైకోర్ట్ అడ్వకేట్ బుర్రి నాగార్జున రెడ్డి మృతి చెందాడు.
కాగా, హైదరాబాద్లోని వారి నివాసంలో మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డి నాగార్జున రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.