యాచారం : రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలసి మర్య�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా
Minister ktr | సంగారెడ్డి : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. జిల్లాలోని జోగిపేట, అందోల్ మున్సిపాలిటీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే
Minister Ktr | సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ని�
Nri | మంత్రి కేటీర్తో ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీ లో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంపై ఎన్నారైల భాగస్వామ్యం గురించి చర్చించారు.
నరేగా తరహాలో ప్రవేశపెట్టాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్ పట్టణీకరణతోపాటే పెరిగే పేదరికం మొత్తం జనాభాలో పట్టణాల్లోనే 30% పట్టణ ఉపాధి హామీ కార్యక్రమానికి పార్లమెంటరీ కమిటీ, సీఐఐ సిఫారసు ఈ బడ్జెట్ సమావేశాల్ల
హైదరాబాద్: పట్టణ పేదల కోసం బడ్జెట్లో ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. కేంద్ర మంత్రికి తాజాగా మంత్రి కేటీఆర్ లేఖ రాశ�
పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్నట్లు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ. కుమార్ తెలిపారు. �
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం ఆదిలాబాద్కు ఐటీ, టెక్స్టైల్ పార్కులు జిల్లా నేతలకు మంత్రి కేటీఆర్ హామీ హైదరాబాద్, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) �
ఆదివాసీ సంక్షేమమే లక్ష్యం మెరుగైన విద్య, వైద్యం కోసం త్వరలో ఉన్నతస్థాయి భేటీ ఆదివాసీ ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ భరోసా హైదరాబాద్, జనవరి 26 : అటవీ భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని టీఆర్�
ఉప్పల్, జనవరి 26: ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి బుధవారం కలిశారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన పత్రాలను మంత్రికి అందజేశారు. నియోజక�
త్వరలో ఆదిలాబాద్కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై జోగు రామ
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందిస్తాం.. నగరంతో సమానంగా శివార్ల అభివృద్ధి 2051 జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు భవిష్యత్ నీటి అవసరాలకు రూ.5400 కోట్లు రూ.3866 కోట్లతో 31 చోట్ల ఎస్టీపీల నిర్మాణం కేంద్రం సహకర�