మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీ�
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో GHMC, SNDP, ట
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ బృందానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ తెలంగాణల�
నాగర్కర్నూల్ : తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ట్రాలన
మహబూబ్నగర్ : తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. పాలమూరు
మహబూబ్నగర్ : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను శుక్రవారం ప్రారంభించారు. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతల సమస్యలు పరిష్కరించుకునేందు�
హైదరాబాద్ : తెలంగాణలోని రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన ధోభిఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సంక�
CCI | ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన ఆదిలాబాద్ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) యూనిట్ను పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ �
దేశంలో ఏ మహానగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో పేదల కోసం రెండు పడకల గదుల (2బీహెచ్కే) ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా రూ.60 లక్షల విలువ చేసే ఇ�
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్' తెలంగాణలో తన సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర�
రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా �
అంబర్పేట : గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస గౌడ్ బుధవారం నల్లకుంటలో నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు, పశుస�